PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగుళాంబ గద్వాల్ పోలీస్ సైబర్ బాధితులకు ఊరట..

పయనించే సూర్యుడు తేదీ 4 జనవరి జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి బోయ కిష్టన్న. : 2.46 లక్షలు రికవరీ చేసిన గద్వాల్ పోలీసులు సత్వర చర్యతో నమ్మకం పెంచిన పోలీస్ యంత్రాంగం జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు జోగుళాంబ గద్వాల్ జిల్లాలో సైబర్ మోసాలకు గురైన బాధితులకు పోలీసులు అందించిన సత్వర సహాయం పెద్ద ఉపశమనంగా మారింది. కోర్టుల ఆదేశాలు, బ్యాంకింగ్ వ్యవస్థల సమన్వయంతో మొత్తం రూ.2.46 లక్షలు రికవరీ చేసి బాధితులకు రిఫండ్ చేయడం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హనుమాన్ – శివాలయం నిర్మాణానికి సహాయం

రూ.36,000 విరాళం అందించిన శ్రీ కృష్ణ ట్రేడర్స్ కంకంటి కృష్ణ ( పయనించే సూర్యుడు జనవరి 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) లక్ష్మీదేవుని పల్లి గ్రామంలోని హనుమాన్–శివాలయ దేవాలయ అభివృద్ధికి కొల్లూరు గ్రామానికి చెందిన శ్రీ కృష్ణ ట్రేడర్స్ యాజమాని కంకంటి కృష్ణ ఉదార హృదయంతో ముందుకు వచ్చారు. ఈరోజు దేవాలయానికి రూ.36,000/- (ముప్పై ఆరు వేల రూపాయలు) విరాళంగా అందజేయడం జరిగింది.ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం కావడానికి ఈ విరాళం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్ల మండలంలో మంత్రి ఆనం పర్యటన

పయనించే సూర్యుడు జనవరి 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలోని పెరుమళ్ళపాడు గ్రామంలో ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమం జరుగును.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ టిడిపి నాయకులు, కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు . ఆర్డీవో పాల్గొంటారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అయ్యప్ప స్వామి నామస్మరణతో మారు మోగిన కొందుర్గు

ఉమాశంకర్ రెడ్డి దివ్య కారములచే ఇరుముడి కార్యక్రమం ( పయనించే సూర్యుడు జనవరి 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కొందుర్గు గ్రామం లో ఉమాశంకర్ రెడ్డి గురు స్వామి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో పూజనిర్వహించారు తదంతరం ఇరుముడి కార్యక్రమo నిర్వహించారు ఉమాశంకర్ రెడ్డి గురు స్వామి మాట్లాడుతూ 41 రోజులు ఎంతో భక్తి శ్రద్ధతో దీక్ష చేసిన స్వాములతో అయ్యప్ప స్వామి దీక్ష విధి విధానాలు పాటిస్తూ స్వామి వారి ఆశీస్సులు పొందాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిపిఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి

పయనించే సూర్యుడు జనవరి 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న 18న ఖమ్మంలో జరుగు శతాబ్ది ఉత్సవ ర్యాలీని విజయవంతం చేయండి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు సిపిఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని, 18న ఖమ్మంలో జరుగు శతాబ్ది ఉత్సవ ర్యాలీని విజయవంతం చేయండని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు పిలుపునిచ్చారు. నంద్యాల సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల

Scroll to Top