PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆరోగ్యమైన వరి నారతో నాణ్యమైన దిగుబడి: ఏఓ పవన్ కుమార్.

పయనించే సూర్యుడు జనవరి 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న బండి ఆత్మకూర,మండలం ఈర్నపాడు అయ్యవారి కోడూరు గ్రామంలో సాగు చేసిన వరి నారుమడి మండల వ్యవసాయధికారి పవన్ కుమార్ పరిశీలించారు .వారు మాట్లాడుతూ, నీటి సౌకర్యం ఉన్న చోట రైతులు ఇప్పటికే వరి నాట్లు వేసుకున్నారు, వరి నారుకి నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు, కీటకాలు నుండి నారును సంరక్షించుకుంటే ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన పంటను పొందవచ్చని, నారుమడి పోసేటప్పటి నుండి నారును ప్రధాన పొలంలో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఖమ్మం……. రోటరీ నగర్ స్టేజ్ వద్ద పల్టీ కొట్టిన ఆటో.

పయనించే సూర్యుడు జనవరి 04 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఆటో వేగంగా నడపడంతో చోటు చేసుకున్న ప్రమాదం. మద్యం సేవించి ఆటో నడపడంతో ప్రమాదం జరిగినట్టు అనుమానం. ఈ ఘటన లో వృద్దురాలికి గాయాలు.యువకులను టూ టౌన్ పోలీసులకి అప్పగించిన స్థానికులు.ఆటో పల్టీలు కొట్టడంతో చెలరేగిన మంటలు వెంటనే స్పందించి మంటను అదుపు చేసిన స్థానికులు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డిసిహెచ్ఎస్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కాశీనాథ్ సన్మానించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు….

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. బైంసా ఏరియా ఆసుపత్రిలో పేదలకు సేవలందిస్తూ ప్రజా వైద్యులుగా పేరొందిన డాక్టర్ కాశీనాథ్ డిసి హెచ్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి ,జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ ,జిల్లా కార్యదర్శి తిమ్మాపురం ముత్తన్న లు ఈరోజు డాక్టర్ కాశీనాథ్ శుభాకాంక్షలు తెలియజేస్తు, సన్మానించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏరుగట్ల మండలంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ భారత తొలి మహిళ ఉపాధ్యాయురాలు సామాజిక విప్లకారిని సావిత్రిబాయి పూలే 195 వ జయంతి వేడుకలనుఏరుగట్ల సర్పంచ్ ఉపేందర్ మరియు గ్రామపంచాయతీ వాళ్లు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో మంచివేతకు గురవుతున్న మహిళలకు బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడానికి సావిత్రిబాయి చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు ఈ కాలంలో మహిళలు చదువుకోవడమే నేరంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జనవరి 18న ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి

గుగులోత్ రామ్ చందర్ సిపిఐ జిల్లా నాయకులు పయనించే సూర్యుడు జనవరి 3 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఖమ్మం పట్టణ కేంద్రంలో జనవరి 18.న 5.లక్షల మందితో జరిగే భారీ బహిరంగ సభకు వేలాదిగా టేకులపల్లి మండల ప్రాంతం నుంచి కదిలి రావాలని కోరారు. దేశంలో నాడు స్వతంత్ర ఉద్యమం నుండి నేటి వరకు ప్రజల కోసం ఉద్యమించిన ఏకైక పార్టీ సిపిఐ

Scroll to Top