PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా సావిత్రిబాయి పూలే 195వ జయంతి

మహిళల విద్య,రాజకీయాభివృద్ధికి పాటుపడదాం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వ్యతిరేకిద్దాం {పయనించే సూర్యుడు} {జనవరి 4 మక్తల్} స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే చౌరస్తాలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది.కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ 1831 సం,, జనవరి 3న మహారాష్ట్రలోని నైగాం గ్రామంలో పుట్టిన సావిత్రిబాయి 9ఏళ్ల వయస్సులో మహాత్మా జ్యోతిబా పూలేను పెళ్లాడి,బాలికల,శూద్ర-అతిశూద్రుల విద్యాబివృద్ధికి కృషి చేసి ఈ దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా దేశవ్యాప్తంగా సావిత్రిబాయి పూలేను కీర్తిస్తున్నారన్నారు.అదేవిధంగా భర్త […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

//పయనించే సూర్యుడు// న్యూస్ జనవరి 4// నారాయణపేట జిల్లా బ్యూరో // నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది.సావిత్రి బాయి పూలే 195 వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించారు.కాంప్లెక్స్ GHM,నాగరత్నమ్మ, సావిత్రి బాయి చిత్ర పటానికి పూలమాల వేసి ఉపాద్యాయులకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్య కోసం సావిత్రి బాయి చేసిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

28 ప్యాకేజ్ కు 300 కోట్ల రూపాయల నిధులు ఇవ్వండి. అసెంబ్లీలో ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయండి… అసెంబ్లీలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ .. నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల 28 ప్యాకేజీ కు 300 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈరోజు మాట్లాడారు. తానూర్, కుబీర్ మండలాలకు సాగునీరు లేక ఆ ప్రాంతాలు ఎడారి ప్రాంతాన్ని తలపిస్తున్నాయని, 500

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మండలంలో సర్పంచ్ల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కె గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల సర్పంచుల నూతన అధ్యక్షుడు పిప్పి సర్పంచ్ అరికెల జనార్ధన్ ఉపాధ్యక్షుడు రమేష్ భీంగల్ మండల సర్పంచ్ల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక, భీంగల్ మండలంలోని గ్రామాల సర్పంచ్లందరూ సమావేశమై భీమ్గల్ మండల సర్పంచ్ల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా పిప్రి సర్పంచ్ అరిగేల జనార్ధన్, ఉపాధ్యక్షుడిగా పెద్దమ్మ కాడి తండా సర్పంచ్ బుక్యా రమేష్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధిత కుటుంబ సభ్యులకు 1,10.000 రూపాయల ఎల్ ఓ సి అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన అంకడి రాజేందర్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోరకు చేరగా స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగ చికిత్స నిమిత్తం 1,10.000 రూపాయల ఎల్ ఓ సి మంజూరు చేయించి ఈ రోజు శుక్రవారం రోజున హైదరాబాద్ లోని నివాసంలో బాధితుని కుటుంబ సభ్యులకు

Scroll to Top