PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ సిఐ ఎస్ఐ ఎంఆర్ఓ ఎం పి డి ఓ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కె గంగాధర్ నిజాంబాద్ జిల్లా బిజెపి భీంగల్ మండల అధ్యక్షులు ఆరే రవీందర్ ఆధ్వర్యంలో ఈరోజు కుప్కల్ సర్పంచ్ నర్సింగ్ రావు, ఎంజీ తాండ సర్పంచ్& ఉప సర్పంచ్ అమీనా&గణేష్,చెంగల్ ఉప సర్పంచ్ మోహన్ గౌడ్, వార్డు సభ్యులు మరియు బిజెపి సీనియర్ నాయకులతో కలిసి మండల స్థాయి అధికారులు ఎం ఆర్ ఓ షబ్బీర్ ని మరియు పి డి ఓ గంగుల సంతోష్ ని భీంగల్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పల్లెలకు పారిశుద్ధ్యం,నీరు, ఆరోగ్యం..

శాసనమండలిలో మాట్లాడిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.. పల్లెలను పట్టించుకోవాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి డిమాండ్.. పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపుకు విజ్ఞప్తి ( పయనించే సూర్యుడు జనవరి 02 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) పల్లె సీమల్లో పారిశుద్ధ సమస్యలు, తాగునీటి సమస్యలు, పల్లె ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలని ఎమ్మెల్సీ నవీన్ నాగర్ కుంట నవీన్ రెడ్డి శాసనమండలిలో కోరారు. శుక్రవారం జరిగిన శాసనమండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో గత పరిస్థితులకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యాడికిలో ఖాజా గరీబ్ నమాజ్ చిస్తి సందర్భంగా ప్రసాదం పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 2 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి మండల కేంద్రంలోని జామియా మసీదులో ఖాజా గరీబున్ నవాజ్ చిస్తీ( ఉరుసు) సందర్భంగా శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు , ప్రత్యేక చదివింపులు చేసి అనంతరం జమాత్, జామియా మసీద్ కమిటీ, మత గురువులు ఆధ్వర్యంలో జమాత్ అందరికీ ఖాజా గరీబున్ నవాజ్ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలోని మున్సిపల్ లో 26 వార్డుల ఓటర్ లిస్ట్ లు విడుదల చేసిన సబ్ కలెక్టర్ .

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. బాలాజీ సూత్రావే మాట్లాడుతూఇందులో ప్రతి వార్డు లో సరిహద్దులోని ఓట్లు వేసి తయారు చేయాలి కానీ వేరే వార్డులలోని ఓట్లు కూడా వేయడం జరిగింది. నా వార్డు నెంబర్ 7 లో ముఖ్యంగా కొత్త ఓటర్ లిస్ట్ లో 1437 ఓట్లు ఉన్నాయి అందులో కనీసం 600 ల ఓట్లు వేరే వేరే వార్డులలోని ఓట్లు వేసి తయారు చేశారు వీటికి సరిచేయడానికి మిగతా 25 వార్డులలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బడిబయట పిల్లల వివరాలు సేకరిస్తున్న: సి ఆర్ పి

పయనించే సూర్యుడు జనవరి 2 రాజేష్ దౌల్తాబాద్) ఈ రోజు మండల పరిధిలోని ముత్యంపేటలో బడి బయట పిల్లల సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే జనవరి 7వ తేదీ వరకు చేయడం జరుగుతుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం బడి ఈడు వయస్సు కలిగిన పిల్లలు అందరూ బడిలోనే విద్యను అభ్యసించాలి కాబట్టి ఎటువంటి కార్మిక పనుల్లో వారిని చేర్చుకోకూడదు అని సి. ఆర్. పి రాజు అన్నారు. అదేవిధంగా 15 సంవత్సరాల వయసు పైబడిన విద్యార్థులకు

Scroll to Top