PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉద్యోగుల సమ్మె తో మూత పడనున్న సొసైటీలు

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి : నేటి నుండి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు రాష్ట్రలో గల 2060 పిఏసియస్ ల ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళు న్నట్లు ఎపి. పిఏసియస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షులు యర్రంశెట్టి రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఏసియస్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సప్త సప్తాహ మహోత్సవం

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి క నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంఐ పోలవరం మండలం కేశనకుర్రుపాలెం గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో 29.12.2025 నుండి ఈరోజు వరకు క్రీ” శే” గరగ శేషగిరిరావు (గురువు) దివ్య ఆశీస్సులతో భక్తుల సహాయ సహకారంతో గాదిరాజు విశ్వనాథరాజు ఆధ్వర్యంలో ఉగాది రాజు శ్రీరామరాజు పర్యవేక్షణలో సప్తసప్తహం అనగా 49 రోజులు అఖండ సర్వనామ మహోత్సవము

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిర్మల్ జిల్లా*నిర్మల్ పోలీస్…మీ పోలీస్

భైంసా మున్సిపాలిటీలో చైర్మన్–వైస్ చైర్మన్ ఎన్నికలకు జిల్లా ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణ పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో రాజ్యాంగబద్ధ ప్రక్రియకు కట్టుదిట్టమైన పోలీస్ భద్రత**జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్*మూడు మున్సిపాలిటీలో ఈరోజు ప్రమాణస్వీకారాలు, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో *జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్* భైంసా మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ క్రమంలో గెలుపొందిన వారందరూ ఈరోజు ప్రమాణస్వీకారం చేయనుండగా, అనంతరం చైర్మన్ మరియు వైస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయంలో మహాశివరాత్రి పండుగ వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మహాశివరాత్రి సందర్భంగా కూకట్ పల్లి దినబందు కాలనీ లో శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయం భక్తుల నామస్మరణతో మార్మోగింది. అర్ధరాత్రి లింగోద్భవ పుణ్యకాలంలో జరిగిన ప్రత్యేక అభిషేకాలు, రుద్రపారాయణాలు, భజనలు ఆలయ ప్రాంగణానికి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఈసారి భక్తుల తాకిడి, వారి భక్తి శ్రద్ధ ప్రత్యేకంగా కనిపించింది.లింగోద్భవ మహిమ పురాణగాథలోని ఆధ్యాత్మిక సందేశంశివరాత్రి అనగానే గుర్తుకొచ్చేది “లింగోద్భవం”. పురాణాల ప్రకారం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

న్యాయ విద్యలో అశోక్ రెడ్డి అసాధారణ ప్రతిభ అనంత్ న్యాయ కళాశాల స్నాతకోత్సవంలో పట్టా ప్రదానం

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మూట్ కోర్ట్ పోటీల్లో సత్తా.. ఉత్తమ మెమోరియల్ అవార్డు కైవసంన్యాయ విద్యలో కేవలం పట్టా అందుకోవడమే కాకుండా, తన విలక్షణ ప్రతిభతో అసాధారణ మేధోపటిమను కనబరుస్తున్నారు అనంత్ న్యాయ కళాశాల విద్యార్థి అశోక్ రెడ్డి తిప్పని. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని కళ్యాణ మండపంలో శనివారం ఘనంగా జరిగిన కళాశాల స్నాతకోత్సవంలో ఆయన ఎల్‌ఎల్‌బీ (2022, 25) పట్టాను అందుకున్నారు. నిరంతర కృషి, పట్టుదల ఉంటే

Scroll to Top