PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హార్ట్ స్ట్రోక్ తో చనిపోయిన గంగాపురం శివకుమార్ కుటుంబానికి ఆర్థిక సహాయం

మొత్తం రూపాయలు 1,30,100/-(ఒక లక్ష ముప్పై వేల ఒక వంద) ( పయనించే సూర్యుడు నవంబర్ 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా ఫరక్ నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన గంగాపురం శివకుమార్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.బాబు 4 సంవత్సరా లు,పాపా 3 సంవత్సరాలు డ్రైవర్ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్న సందర్భంలో,గత నెల 31/10/2025 నాడు శివకుమార్ హాట్ స్ట్రోక్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మైనారిటీ సంక్షేమ దినోత్సవం- జాతీయ విద్యా దినోత్సవం కు మంత్రి ఎన్ఎండి ఫరూక్ , జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కు ఆహ్వానం

పయనించే సూర్యుడు నవంబర్ 8,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల జిల్లా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ‘మైనారిటీ సంక్షేమ దినోత్సవం – 2025’ మరియు ‘జాతీయ విద్యా దినోత్సవం’ వేడుకలను 11 వ తేదీ ఉదయం 10 గంటలకు నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీమతి సబీహా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్రూర్ లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…

రుద్రూర్, నవంబర్ 8(పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, దిశ కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, నాయకులు పత్తి రాము, మాజీ జడ్పిటీసి నారోజీ గంగారాం,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఈ నెల 16 నవంబర్ న భగవద్గీత కంఠస్థ పోటీలు

{ పయనించే సూర్యుడు} {నవంబర్ 8}మక్తల్ నారాయణ పేట్ జిల్లా స్థానిక మక్తల్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ పడమటి అంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి మందిరంలో తేదీ: 16 -11 -2025 ఆది వారం రోజు ఉదయం 9:30 గంటలకు గీతా జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్,భజరంగదళ్ ఆధ్వర్యంలోవిద్యార్థులకు 5 స్థాయిలలో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించబడును. మక్తల్,మాగనూరు, కృష్ణ మండలాలకు సంబంధించిన వివిధ ప్రభుత్వ

ఆంధ్రప్రదేశ్

బిహార్ ఎన్నికల్లో తెలుగు నేత ఎంట్రీ – ఎన్డీఏ ప్రచార బాటలో నారా లోకేశ్

పయనించే సూర్యుడు న్యూస్ :బిహార్ ఎన్నికల ప్రచారంలో ఏపీ మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు. ఎన్డీఏ తరుపున రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. కళ్యాణదుర్గం పర్యటన ముగించుకుని ఇవాళ మధ్యాహ్నం ఆయన పట్నా వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం బిహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, పారిశ్రామికవేత్తలతో లోకేశ్ సమావేశమవుతారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రయోజనాలను వారికి వివరిస్తారాయన. ప్రచారం కోసం ఇతర రాష్ట్రల్లో ఉన్న ప్రముఖ నేతలను తమ పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు బిహార్

Scroll to Top