PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం..

{పయనించే సూర్యుడు} {నవంబర్ 8} మక్తల్} లయన్స్ క్లబ్ మక్తల్ బీమా ఆధ్వర్యంలో ప్రోగ్రాం చైర్మన్ అనుగొండ శ్రీనివాసులు, పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి సౌజన్యంతో చేపట్టిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైనట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సత్యాంజనేయులు తెలిపారు. ఇందులో భాగంగా సుమారు 80 మంది వరకు కంటి పరీక్షలు నిర్వహించగా… కంటి శస్త్ర చికిత్స అవసరమైన 40 మందిని పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ మక్తల్ బీమా ఆధ్వర్యంలో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వందే మాతర గీత ఆలాపన మరియు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ కార్యక్రమాలు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 7 దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేశభక్తి గీతం “వందేమాతరం” 150 సంవత్సరాల జ్ఞాపకార్థం జరుగుతున్న వేడుకల్లో భాగంగా, ఈరోజు చింతూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. 1875లో బంకిం చంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను గౌరవించడం ఈ కార్యక్రమం లక్ష్యం, ఇది మాతృభూమి పట్ల భక్తి మరియు ప్రేమ సందేశంతో తరతరాలను ప్రేరేపించింది.వైద్య

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది వందేమాతర గీతం.ఎ ఎస్పి హేమంత్ ఐపీఎస్ చింతూరు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జలి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 7 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రంలో స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది వందేమాతర గీతమేనని, ఈ గీతాన్ని బకీంచంద్ర చటర్జీ రచించిన ఆనందమఠ నవల నుండి తీసుకోబడిందని చింతూరు ఎ ఎస్పీ హేమంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏ ఎస్ పి హేమంత్ గారు విద్యార్థులతో ముచ్చటించారు. వందేమాతర గీతానికి 150 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయం నేటికి 150 సంవత్సరాలు పూర్తి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 7 అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు డివిజన్, చింతూరు మండలం,చట్టి గ్రామంలో ఎం.పి.యు.పి స్కూల్ ఆవరణలో మరియు మూడు రాష్ట్రాల కూడలిలో బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయం, 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా ముందుగా స్కూలుయాజమాన్యం చిత్రపటానికి పూలమాలతో సత్కరించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు మాట్లాడుతూ, వందేమాతరం గేయం 1870 దశకంలో బంకిం చంద్ర చటర్జీ రచించినదీన్ని ఆయన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి మార్పులుండొచ్చు కానీ 5వ షెడ్యూల్డ్ లో ఎల్టీఆర్ కోర్టు, చట్టాలే మాత్రమే వర్తిస్తాయి

ఆదివాసీపార్టీ ఆదివాసి జెఏసి పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 7 కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి మార్పులుండొచ్చు కానీ 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో ఎల్టీఆర్ కోర్టు, ఎల్టీఆర్ చట్టాలే మాత్రమే వర్తిస్తాయని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఎసి రాష్ట్ర వైస్ ఛైర్మన్ మొట్టడం రాజబాబు,ఆంద్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి జిల్లా చైర్మన్ రామారావుదొర అన్నారు. వివరాల్లోకి వెళ్తే భారత రాజ్యాంగం లో 5 వ షెడ్యూల్డ్

Scroll to Top