PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు…

రుద్రూర్, నవంబర్ 7 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని బోయి సంఘంలో శుక్రవారం రోజున ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 వరకు లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు, దంత వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించి అవసరమైన వారికి మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ శిబిరంలో 126 మంది రోగులకు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిజామాబాద్ ఆర్.ఎం. కార్యాలయంలో ప్రోత్సాహక బహుమతుల ప్రదానోత్సవం ఘనంగా

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లాలో టీఎస్ ఆర్ టి సి ఆర్ ఎం సంస్థాభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఉద్యోగి కృషి చేయాలి ఆర్.ఎం. మేడమ్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజినల్ మేనేజర్, టి. జొప్నా ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి చెందిన త్రైమాసిక ప్రోత్సాహక బహుమతుల కార్యక్రమం నిజామాబాద్ డిపో-1లో ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రీజియన్ మేనేజర్ మేడమ్ హాజరై, ఆయిల్ సేవింగ్, ఆదాయ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిజామాబాద్ ఆర్.ఎం. కార్యాలయంలో ప్రోత్సాహక బహుమతుల ప్రదానోత్సవం ఘనంగా

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లాలో టీఎస్ ఆర్ టి సి ఆర్ ఎం సంస్థాభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఉద్యోగి కృషి చేయాలి ఆర్.ఎం. మేడమ్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజినల్ మేనేజర్, టి. జొప్నా ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి చెందిన త్రైమాసిక ప్రోత్సాహక బహుమతుల కార్యక్రమం నిజామాబాద్ డిపో-1లో ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రీజియన్ మేనేజర్ మేడమ్ హాజరై, ఆయిల్ సేవింగ్, ఆదాయ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా స్కౌట్ ఫౌండేషన్ డే.

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 7 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండల కేంద్రము లోని మండల పరిషత్ నాలుగో నెంబర్ ప్రాథమిక పాఠశాల యందు వందేమాతరం 150 సంవత్సరాల పూర్తి ఐన సందర్భంగా వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించిన తరువాత స్కౌట్ ఉద్యమము భారత దేశము లో 1909 సంవత్సరము లో ప్రవేశ పెట్టారు. తంత్య్రయానంతరం 1950 నవంబరు 7 వ తేదీన భారత దేశము లోని వివిధ స్కౌట్ సంస్థలు విలీనము

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఈనెల 9 నుండి, రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ సత్యాగ్రహ యాత్రవి ఆర్ పురం, కొటార్గోమ్ము నుండి ప్రారంభం.ఈ నెల 16 న చింతూరు లో జరిగే ఆదివాసీ యువగళం బహిరంగ సభ జయప్రదం చేద్దాం.

@ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 7 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ, డివిజన్ చైర్మన్ నరేష్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు మరియు నెహ్రూ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడంలో భాగంగా, షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టాన్ని

Scroll to Top