PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

రేపు బీహార్ అసెంబ్లీ ఫలితాలు! గెలుపుపై దేశం ఉత్కంఠలో

పయనించే సూర్యుడు న్యూస్ :దేశ వ్యాప్తంగా బీహార్ ఎన్నికల సందడి నెలకొంది.  నవంబర్ 6, నవంబర్ 11 తేదీలలో రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. అయితే నవంబర్ 14 ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది.  మొత్తం 243  అసెంబ్లీ స్థానాల్లో 122 మెజారిటీ మార్కు స్థానాలు సాధించే అధికారం చేపట్టే అవకాశం ఉంది.  మొత్తం రెండు దశల్లో పోలింగ్ జరరగా.. సుమారు 66.91 శాతం ఓటు వేశారు. ఇది గత చరిత్రలో అత్యధికం కావడం […]

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు

ఐపీఎల్ క్రీడాకారుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణ, పోలీసులు కేసు నమోదు

పయనించే సూర్యుడు న్యూస్ :ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక ఐపీఎల్ క్రీడాకారుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అత్యాచారం చేసి దాడి చేశాడని ఒక మహిళా క్రికెటర్ ఆరోపించింది. హైదరాబాద్‌కు చెందిన బాధితురాలు మొదట నోయిడాలోని ఒక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో, ఆమె లక్నో పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి సీనియర్ పోలీసు అధికారులను కలిసి న్యాయం చేయాలని కోరింది.బాధితురాలు చెప్పిన ప్రకారం, నోయిడాలోని ఒక పీజీలో యువతి నివసిస్తుంది. మే

జాతీయ-వార్తలు

పెండ్లి వేడుకలో కత్తి దాడి కలకలం – నిందితులపై పోలీస్ డ్రోన్ వేట

పయనించే సూర్యుడు న్యూస్ :అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరుగుతుంది. డప్పు వాయిధ్యాలు, డీజే పాటలకు డ్యాన్సులతో సందడి వాతావరణ నెలకొంది. ఈ క్రమంలోనే విషాద ఘటన చోటు చేసుకుంది. పెండ్లి కొడుకుపై ఓ వ్యక్తి దాడి చేశాడు. కత్తితో పొడిచాడు.. అడ్డుకునేందుకు యత్నించిన పెండ్లి కొడుకు తండ్రిపైనా దాడి చేశాడు. ఆ తరువాత తన ఫ్రెండ్ బైక్ ఎక్కి పారిపోతుండటంతో పెండ్లి వేడుకను చిత్రీకరణ కోసం ఉపయోగించిన డ్రోన్ కెమెరా వారిని వెంబడించింది. అచ్చం బాలీవుడ్

జాతీయ-వార్తలు

ఢిల్లీ పేలుడు అనంతరం భద్రతా చర్యలు: లాల్ క్విలా మెట్రో స్టేషన్ మూసివేత

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీలోని లాల్ క్విలా  మెట్రో స్టేషన్‌ను భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలికంగా మూసివేశారు. లాల్ క్విలా మెట్రో స్టేషన్ సమీపంలో ఇటీవల జరిగిన ఆత్మాహుతి పేలుడు ప్రభావంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పేలుడు సంఘటన తర్వాత భద్రతాపరమైన అప్రమత్తత, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్టేషన్ మూసివేశారు. అనంతరం తదుపరి నోటీసు వచ్చేవరకు లాల్ క్విలా మెట్రో స్టేషన్‌లో ప్రవేశం, నిష్క్రమణ నిలిపివేశారు. అయితే మిగతా అన్ని

జాతీయ-వార్తలు

వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతకు అటల్ పెన్షన్ యోజన – నెలకు ₹5,000 సాయం!

పయనించే సూర్యుడు న్యూస్ :అటల్ పెన్షన్ యోజన పథకం కేంద్ర ప్రభుత్వం అందించే ఒక సామాజిక భద్రతా పథకం. ఈ పథకాన్ని ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికులు, తక్కువ ఆదాయ వర్గాల కోసం రూపొందించింది. ఈ పథకంలో భారతీయ పౌరులై ఉండాలి. అలాగే ఆదాయపు పన్ను చెల్లించని వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ పథకంలో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వారు చేరేందుకు అవకాశం ఉంటుంది. ఈ పథకంలో చేరిన వారికి పదవీ

Scroll to Top