PS Telugu News
Epaper

జాతీయ-వార్తలు

జాతీయ-వార్తలు

ఆర్టీసీ బస్సు దగ్ధం ఘటనపై అధికారులు దర్యాప్తు – సంతోషకరంగా ప్రయాణికులు సురక్షితం

పయనించే సూర్యుడు న్యూస్ :ఇంజిన్‌లో పొగలు చూసిన డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే బస్సును నిలిపివేసి, బస్సులోని ఐదుగురు ప్రయాణికులను దింపేశాడు. ఈ క్రమంలో స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించటంతో వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలార్పారు. అయితే బస్సు అప్పటికే మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై మంత్రి సంధ్యారాణి ఆరా తీశారు. ఘటనపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదించాలని ఆమె ఆదేశించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మంత్రికి అధికారులు తెలిపారు. బస్సు […]

జాతీయ-వార్తలు

“దేశ ప్రగతికి వందే భారత్ ప్రతీక” – నాలుగు కొత్త రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం తన నియోజకవర్గం వారణాసి నుంచి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. బనారస్-ఖజురహో, లక్నో-సహారన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకుళం-బెంగళూరు మార్గాల్లో ఈ రైళ్లను ప్రారంభించారు.భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ వంటి రైళ్లు కొత్త తరానికి పునాది వేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు.బనారస్ రైల్వేస్టేషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి రైళ్లను

జాతీయ-వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభం – బెంగళూరులో మోహన్ భగవత్ కీలక ప్రసంగం

పయనించే సూర్యుడు న్యూస్ :శతాబ్ది ఉత్సవాలతో దేశమంతా ఆర్‌ఎస్‌ఎస్‌ సందడి చేస్తోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అక్టోబర్ 2, 2025న విజయదశమి నాడు తన శతాబ్ది ఉత్సవాలను పూర్తి చేసుకుంది. ఈ శతాబ్ది సంవత్సరంలో, దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు, యువజన సమావేశాలు, ఇంటింటికి చేరుకోవడం, హిందూ సమావేశాలు, సామాజిక సామరస్యాన్ని పెంపొందించడం, ప్రముఖ పౌరులతో చర్చలు వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 100వ సంవత్సరంలో కూడా, సంఘ్ ప్రముఖ వ్యక్తులు, విధాన నిర్ణేతలు, సామాజిక కార్యకర్తలతో

ఆంధ్రప్రదేశ్, జాతీయ-వార్తలు

ఆదర్శ పాఠశాలలో సత్యసాయి ట్రస్టు వారిచే ఘనంగా క్విజ్ పోటీలు..

ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్.. (పయనించే సూర్యుడు నవంబర్ 7 రాజేష్) దౌల్తాబాద్ మండల కేంద్రములోని ఆదర్శ పాఠశాలలో సత్యసాయి ట్రస్ట్ సిద్దిపేట జిల్లా మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో,పాఠశాల ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్గారి అధ్యక్షతన క్విజ్ పోటీలు జరిగాయి.తెలుగు ఉపాధ్యాయులు నరేందర్ క్విజ్ పోటీలలో భాగంగా 6 నుండి 10 తరగతుల విద్యార్థులను ఐదు గ్రూపు లుగా విభజించి, ఒక్కొక్క గ్రూపుకు నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, వాల్మీకి, వ్యాసుడు అని పేర్లు పెట్టి క్విజ్ పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వాల్మీకి

జాతీయ-వార్తలు

బిహార్‌లో ఓటింగ్ ఉత్సాహం తారాస్థాయికి… మోదీ ఇచ్చిన స్పెషల్ సందేశం!

పయనించే సూర్యుడు న్యూస్ :బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫేజ్ 1 ఓటింగ్ కొనసాగుతోంది. 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 3.75 కోట్లకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 45,341 పోలింగ్ కేంద్రాల్లో 36,733 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.ఈ దశలో 1,314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయించనున్నారు. వీరిలో ఇండియా బ్లాక్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్,

Scroll to Top