PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

వైరల్ న్యూస్

ట్రంప్‌కు పీస్ అవార్డు ఘర్షణ – డిసెంబర్ 5 న వేడుకలు ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ :DCలో జరిగిన ప్రపంచ కప్ డ్రాలో ట్రంప్ మిత్రుడు ఇన్ఫాంటినోకు మొదటి ఫిఫా శాంతి బహుమతిని అందించనున్నారు. కొత్త ఫిఫా శాంతి బహుమతిని బుధవారం ప్రకటించారు. ఇన్ఫాంటినో డిసెంబర్ 5న మొదటి అవార్డును అందజేయనున్నారు. వాషింగ్టన్‌లో వరల్డ్‌కప్‌ డ్రా కోసం వేడుక నిర్వహించనున్నారు. ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినో ఫిఫా శాంతి బహుమతిని ప్రతి సంవత్సరం “అచంచలమైన నిబద్ధత మరియు ప్రత్యేక చర్యల ద్వారా శాంతితో ప్రజలను ఏకం చేయడంలో సహాయపడే వ్యక్తులకు” […]

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ఏపీలో ఆర్టీసీ బస్సు కాలిపోయిన ఘటన కలకలం – కారణం కోసం విచారణ ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ :ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వరుస బస్సు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఏపీలో మరో ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కాగా.. చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం 19 మంది చెందగా.. 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ప్రమాదం చోటుచుసుకుంది.  వైశాఖపట్నం

వైరల్ న్యూస్

భారీ వర్షాలు, వరదలు – 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఫిలిప్పీన్స్!

పయనించే సూర్యుడు న్యూస్ :ఫిలిప్పీన్స్‌లో కాల్మేగీ తుఫాన్ విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్ బీభత్సానికి 114 మందికి పైగా బలయ్యారు. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలకు మరో 127 మంది గల్లంతయ్యారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపైకి వెళ్లి తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు. దీంతో దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ తుఫాన్  దాదాపు 20 లక్షల మందిపై ప్రభావం పడిందని, దీంతో 5.6 లక్షల మంది నిరాశ్రయులయ్యారని అధికారులు

వైరల్ న్యూస్

హెలికాప్టర్ దిగుతూ .. ఫ్యాన్ గాలికి కిందపడ్డ ఏం.పి (వీడియో చుడండి)

పయనించే సూర్యుడు న్యూస్ :- ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అది అందరినీ షాక్ కి గురిచేసింది. ఆ వీడియో ఒక సినిమాలోని సన్నివేశం లాంటిది. ప్రఖ్యాత కవి, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ ఘర్హి హెలికాప్టర్ నుండి దిగుతుండగా అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయాడు. హెలికాప్టర్ ఫ్యాన్ నుంచి బలమైన గాలి వీచడంతో నేలపై కుప్పకూలిపోయాడు. హెలికాప్టర్ ఫ్యాన్లు ఆపివేయడానికి ముందే గాలివాన పెరగడంతో, ఇమ్రాన్ ప్రతాప్ ఘర్హి స్కార్ఫ్,

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

వైఎస్ జగన్ కాన్వాయ్‌లో దారుణ ఘటన – పలువురు గాయపడ్డారు

పయనించే సూర్యుడు న్యూస్ :వైసీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి.. రైతులను పరామర్శిస్తున్నారు. అయితే, జగన్ పర్యటనలో భాగంగా ఆయన కాన్వాయ్‌లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది.ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నాయి. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జగన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొనడంతో ఆ ప్రాంతంలో భారీగా

Scroll to Top