PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

కన్నీరు పెట్టించే సన్నివేశం: తల్లిదండ్రుల కోసం ఏడుస్తున్న కూతుళ్లు

పయనించే సూర్యుడు న్యూస్ : చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మరణించారు. ఈ బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారు.. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ దుర్ఘటనపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, చేవెళ్ల బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తాండూరు మండలం హజీపూర్‌కు చెందిన లక్ష్మీ, బందెప్ప దంపతులను బస్సు ప్రమాదం బలితీసుకుంది. ఆసుపత్రికని వెళ్లిన అమ్మానాన్న ఇక రారని, లేరని తెలిసి ఇద్దరు […]

వైరల్ న్యూస్

ఒక చిన్న పొరపాటు, పెద్ద కలకలం – బైక్‌ను పరుపు అనుకున్న సంఘటన

పయనించే సూర్యుడు న్యూస్ :ఈ రోజుల్లో, చాలా మంది యువకులు సోషల్ మీడియాలో స్టంట్స్ పేరుతో తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా.. అధిక వేగంతో బైక్‌లు నడపడం, వింతైన విన్యాసాలు చేయడం, ఆపై వాటిని రికార్డ్ చేసి వైరల్‌గా పోస్ట్ చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. వీడియో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తోంది. దీనిపై కామెంట్ల రూపంలో మండిపడుతున్నారు.ఈ రోజుల్లో, చాలా మంది యువకులు సోషల్ మీడియాలో స్టంట్స్ పేరుతో తమ

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

బాపట్లలో విషాదం – రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీలో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సత్యవతిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న (ఆదివారం) అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. ‌మృతి చెందిన  వారు కర్లపాలంకు చెందిన బేతాళం బలరామరాజు, బేతాళం లక్ష్మి, గాదిరాజు పుష్పవతి, ముదుచారి శ్రీనివాసరాజు గా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ఏపీ ప్రభుత్వ పెద్ద నిర్ణయం – లబ్ధిదారులకు రూ.15 వేల చొప్పున అందజేయనున్న నిధులు

పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. మెుంథా తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు నష్టపోయిన చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.15వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మెుంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది.తుఫాన్ బీభత్సంతో అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కోస్త్రాంధ్ర ప్రాంతాలలో అటు రైతాంగంతోపాటు ఇటు చేనేత కార్మికులు కూడా తీవ్రంగా

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

స్మశానం నుంచి వస్తున్న వింత సౌండ్స్‌ – గ్రామస్తులు భయంతో వణికిపోయారు!

పయనించే సూర్యుడు న్యూస్ :అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పాతి పెట్టిన మృతదేహన్ని వెలికి తీసే ప్రయత్నం జరిగింది. పట్టపగలు డెడ్ బాడీ ని ఒక యువకుడు తీసేందుకు యత్నిస్తుండగా స్థానికులు గుర్తించారు. ఒక్కడే గుంతను తవ్వుతుంటే స్థానికులకు అనుమానం వచ్చింది. సుమారు 5 అడుగుల మేర ఎత్తు 30ఏళ్ళు పైగా ఉండే యువకుడి పట్టుకుని ప్రశ్నించారు. హిందీ మాట్లాడుతూ కాస్త తేడాగా కనిపించిన యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పాతి పెట్టిన

Scroll to Top