PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

“నాయకుడొచ్చాడంటే ప్రజలు ఉప్పొంగారు – జగన్ పర్యటనలో ఘన స్వాగతం, దిష్టి తొలగింపు ఘట్టం హైలైట్!”

పయనించే సూర్యుడు న్యూస్ :మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించి.. తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్నారు. పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లోని తదితర ప్రాంతాల్లో జగన్ పర్యటన సాగనుంది.కృష్ణా జిల్లాలో పర్యటనలో భాగంగా.. విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట సెంటర్‌కి చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన […]

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

కన్నీరు పెట్టించే సన్నివేశం: తల్లిదండ్రుల కోసం ఏడుస్తున్న కూతుళ్లు

పయనించే సూర్యుడు న్యూస్ : చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మరణించారు. ఈ బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారు.. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ దుర్ఘటనపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, చేవెళ్ల బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తాండూరు మండలం హజీపూర్‌కు చెందిన లక్ష్మీ, బందెప్ప దంపతులను బస్సు ప్రమాదం బలితీసుకుంది. ఆసుపత్రికని వెళ్లిన అమ్మానాన్న ఇక రారని, లేరని తెలిసి ఇద్దరు

వైరల్ న్యూస్

ఒక చిన్న పొరపాటు, పెద్ద కలకలం – బైక్‌ను పరుపు అనుకున్న సంఘటన

పయనించే సూర్యుడు న్యూస్ :ఈ రోజుల్లో, చాలా మంది యువకులు సోషల్ మీడియాలో స్టంట్స్ పేరుతో తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా.. అధిక వేగంతో బైక్‌లు నడపడం, వింతైన విన్యాసాలు చేయడం, ఆపై వాటిని రికార్డ్ చేసి వైరల్‌గా పోస్ట్ చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. వీడియో చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తోంది. దీనిపై కామెంట్ల రూపంలో మండిపడుతున్నారు.ఈ రోజుల్లో, చాలా మంది యువకులు సోషల్ మీడియాలో స్టంట్స్ పేరుతో తమ

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

బాపట్లలో విషాదం – రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు

పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీలో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సత్యవతిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న (ఆదివారం) అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. ‌మృతి చెందిన  వారు కర్లపాలంకు చెందిన బేతాళం బలరామరాజు, బేతాళం లక్ష్మి, గాదిరాజు పుష్పవతి, ముదుచారి శ్రీనివాసరాజు గా గుర్తించారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ఏపీ ప్రభుత్వ పెద్ద నిర్ణయం – లబ్ధిదారులకు రూ.15 వేల చొప్పున అందజేయనున్న నిధులు

పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. మెుంథా తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు నష్టపోయిన చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.15వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మెుంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది.తుఫాన్ బీభత్సంతో అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కోస్త్రాంధ్ర ప్రాంతాలలో అటు రైతాంగంతోపాటు ఇటు చేనేత కార్మికులు కూడా తీవ్రంగా

Scroll to Top