PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళా సాధికారత కోసం పోరాటం చేస్తాం

నారి శక్తి కన్వీనర్ చిట్టూరి రాజేశ్వరి పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు 21న సీనియర్ నాయకురాలు నారీ శక్తి కన్వీనర్ చిట్టూరి రాజేశ్వరి ఆధ్వర్యంలో మహిళల 33 శాతం రిజర్వేషన్ బిల్లుపై ప్రెస్ మీట్ బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగం మహిళలకు […]

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ఐక్యతలో నాదెండ్ల వారి కండ్రిగ చెంగాలమ్మ ఉత్సవాలకు కొత్త ఊపు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలో నాదెండ్ల వారి కండ్రిగ గ్రామంలో గ్రామదేవత శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి ఆలయం వద్దకు వెళ్లే రహదారిని గ్రామస్థులే తమ సొంత డబ్బులతో నిర్మించుకున్నారు.దాదాపు రెండు వందల కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో, గత పది సంవత్సరాలుగా రోడ్డు కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించినా స్పందన లేకపోవడంతో ప్రజలే ముందుకొచ్చారు.దేవస్థానం వద్దకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాత్కాలికంగా అయినా రహదారి నిర్మించుకోవాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..

పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్షంగా పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు, కాట్రేనికోన మండల పరిధిలో పల్లంకుర్రు సొసైటీ ఆవరణలో చైర్ పర్సన్ మంతెన సూరిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బుచ్చిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థుల భద్రత మా బాధ్యత సూళ్ళూరుపేట సీఐ ఎం మురళీకృష్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట సీఐ ఎం మురళికృష్ణ ప్రజల పట్ల విద్యార్థుల పట్ల ఎంత బాధ్యతతో ఉన్నారో ఈ యొక్క ప్రెస్ మీట్ నిదర్శనం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి తిరిగి జూన్ 12న బడులు ప్రారంభం అవుతాయి ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై సూళ్ళూరుపేట సీఐ ఎం.మురళీకృష్ణ పలు కీలక సూచనలు చేశారు. ఎండల తీవ్రత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట పట్టణంలో వేసవిలో మాయమైపోయిన చలివేంద్రాలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో పెరుగుతున్న ఎండల తీవ్రత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్ ప్రాంతాల్లో చలివేంద్రాల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. రోజూ వేలాది మంది రాకపోకలు సాగించే ఈ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం లేక ప్రజలు డబ్బులు ఖర్చు చేసి నీళ్లు కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచే ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు

Scroll to Top