PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టి‌ఎస్‌యూ‌టిఎఫ్ తంగళ్లపల్లి మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

పయనించే సూర్యుడు, నవంబర్ 11( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ టి‌ఎస్‌యూ‌టిఎఫ్ తంగళ్లపల్లి మండల కమిటీ ఎన్నికలు జెడ్పిహెచ్ఎస్‌ తంగళ్లపల్లి పాఠశాల ఆవరణలో మండల మహాసభలో ఘనంగా నిర్వహించారు. కమిటీ పదవులన్నీ ఏకగ్రీవంగా ఎంపికయ్యాయి. మండల అధ్యక్షుడిగా కొక్కుల బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా క్యారం సుధీర్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు పర్కాల రవీందర్ హాజరై మాట్లాడుతూ — సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు కల్పించాలని, పెండింగ్‌లో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గొడుగుపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో చిరుత పులి మృతదేహం గుర్తింపు

“సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు” (పయనించే సూర్యుడు నవంబర్ 11 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామం సమీపంలో అటవీ ప్రాంతంలో చిరుత పులి మృతదేహం కనుక్కోవడం స్థానికులు ఆందోళన రేపింది సంఘటన స్థలానికి చేరుకొని అటవీ వెటర్నరీ అధికారులు పంచనామా పులి శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో సహజ మరణం అనుమానం చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచన సోమవారం గ్రామస్తులు అడవిలో చిరుతను గుర్తించడంతో వెంటనే అటవీ అధికారులకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఎం ఫండ్ చెక్కులు పేదలకు వరం

“CMRF చెక్కులు పంపిణీ చేసిన మండల అద్యక్షులు పడాల రాములు” (పయనించే సూర్యుడు నవంబర్ 11 రాజేష్) దౌల్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు పడాల రాములు ఎస్సి సెల్ అధ్యక్షులు బండారి లాలు ఆధ్వర్యంలో ఈరోజు సిఎంఆర్ చెక్కుల పంపిణీ బాధితులకు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు సహాయం చేస్తుందని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఘనంగా సన్మానం

//పయనించే సూర్యుడు// ///నవంబర్ 11// భవిష్యత్ కార్యచరణ సమావేశం అభినందనలతో సన్మాన సభ మరియు దళిత బహుజనుల బ్రతుకుల్లో వెలుగు నింపిన బహుజన సూర్యుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కు స్వాగతం సుస్వాగతం మరియు పద్మశ్రీ పురస్కారం అందుకొని మొదటిసారి మహారాష్ట్ర ముంబై వచ్చేసిన శుభ సందర్భముగా అభినందనలతోభారతీయ సమాజ్ సేవ సమితి రిజి వడల ముంబై ఆధ్వర్యంలో జరిగిన మహాసభకు దాదర్ ముంబై లో జరిగిన ఈ సభకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఘనంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పుట్టినరోజు సందర్భంగా అగాపే ఆశ్రమంలో అన్నదానం.

పయనించే సూర్యుడు నవంబర్ 11 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో నంద్యాల జిల్లా అబ్దుల్లాపురం గ్రామ వాస్తవ్యులు వీరాపురం కళావతి ,ఆమె పెద్ద కుమారుడు వీరాపురం సునీల్, భార్య కీర్తన, చిన్న కుమారుడు సీమోన్ , మనవరాలు తనుషా, మనవడు చర్విక్ వీరి కుటుంబము ఆశ్రమంలోని నిరాశ్రయులకు, వృద్ధులకు భోజనం పెట్టాలి అని, ఒక ఆశతో ప్రేమ కలిగి చిన్న బిడ్డ తనూష

Scroll to Top