టిఎస్యూటిఎఫ్ తంగళ్లపల్లి మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక
పయనించే సూర్యుడు, నవంబర్ 11( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ టిఎస్యూటిఎఫ్ తంగళ్లపల్లి మండల కమిటీ ఎన్నికలు జెడ్పిహెచ్ఎస్ తంగళ్లపల్లి పాఠశాల ఆవరణలో మండల మహాసభలో ఘనంగా నిర్వహించారు. కమిటీ పదవులన్నీ ఏకగ్రీవంగా ఎంపికయ్యాయి. మండల అధ్యక్షుడిగా కొక్కుల బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా క్యారం సుధీర్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు పర్కాల రవీందర్ హాజరై మాట్లాడుతూ — సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు కల్పించాలని, పెండింగ్లో […]




