PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వందేమాతరం పై లుంబిని విద్యార్థి విద్యార్థులు ర్యాలీ

పయనించే సూర్యుడు నవంబర్ 7( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) వందేమాతరం పాట రచించి పాడి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా చేజర్ల మండలం లుంబిని విద్యాలయం విద్యార్థి విద్యార్ధులతో శుక్రవారం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లుంబిని యాజమాన్యం మాట్లాడుతూ బం కిమ్ చంద్ర ఉపాధ్యాయు 1875 సంవత్సరము లో వందేమాతరం పాటను రచించి దేశభక్తి జ్వాలను రచించారు స్వతంత్ర ఉద్యమంలో మన భారతదేశం అంతా నిలిచింది ఆయన కొనియాడారు ఈ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వందేమాతరం గీతం దేశభక్తిని, ఐక్యతను, జాతీయత ప్రతిబింబిస్తుంది.”

పయనించే సూర్యుడు నవంబర్ 07,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న జిల్లా ఎస్పి శ్రీ సునీల్ షొరాన్ వందేమాతరం” జాతీయ గీతం భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చిన ముఖ్యమైన పాట,ఈ గీతం నేటికి 150వ వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నంద్యాల జిల్లా ఎస్పి శ్రీ సునీల్ షొరాన్ IPS అధ్వర్యంలో వందేమాతరం గీతాలాపన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది

ప్రభుత్వ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు ప్రభుత్వ భూములకు హెచ్చరిక బోర్డులు కరువు ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించుకోగా పత్రికల్లో కథనాలు వచ్చిన పట్టించుకోని అధికారులు పయనించే సూర్యుడు నవంబర్ 08 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలం లో ఉన్నటువంటి 25 గ్రామపంచాయతీలకు సంబంధించి ప్రభుత్వ భూములకు హెచ్చరిక బోర్డులు అనేది ఏర్పాటు చేయకపోవడం వల్ల భూ బక్క సురులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవాలని గద్దల ఎదురుచూస్తున్నారు రెవిన్యూ అధికారులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దురుసుగా ప్రవర్తించిన పురోహితులపై పిర్యాదు

పయనించే సూర్యుడు నిజమాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మున్సిపల్ పరిధిలో లింబాద్రి గుట్ట బ్రహోత్సవాల్లో విధి నిర్వహణ చేస్తున్న విలేకరులు, అధికారులు, భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించిన పంతుల్లపై పోలీసులకు పిర్యాదు చేశారు. గురువారం భీంగల్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో పోలీసులను కలిశారు. పట్టణానికి చెందిన రిపోర్టర్లు కొందరు జాతర ఉత్సవాల కవరేజ్ కొరకు క్షేత్రానికి వెళ్ళగా అక్కడి ధర్మకర్త కుమారుడు ప్రొద్భలంతో ఇతర అర్చకులు దురుసుగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేదల పొట్ట కొడుతున్న లీజుదారులు

బడా బాబుల పాలైన బడి స్థలం పేదల పొట్ట కొడుతున్న లీజుదారులు పాఠశాల అభివృద్ధికి దాత కేటాయించిన స్థలం అన్యాక్రాంతం కలెక్టర్‌కు ఏన్కూర్ ప్రజల వినతి పయనించే సూర్యుడు నవంబర్ 07 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన దుకాణాల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. పాఠశాల అభివృద్ధి కోసం దాత మాదినేని అప్పమ్మ విరాళంగా ఇచ్చిన స్థలం కొందరు ఆర్థికంగా రాజకీయంగా బలమైన

Scroll to Top