PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు విజన్ విద్యార్థి ఎంపిక…

పయనించే సూర్యుడు నవంబర్ 6 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి కొనకొండ్ల లో జరిగిన సబ్ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో విజన్ విద్యార్థి ఎల్లపు చరణ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అనంతపురం జిల్లా జట్టు తరపున ఎంపిక కావడం జరిగింది. ఎంపికైన చరణ్ ను అలాగే శిక్షణ ఇచ్చిన ప్రసాద్ ను విజన్ ఉపాధ్యాయ బృందం అభినందించడం జరిగింది..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బూరుగడ్డ తండకు మంచినీటి సరఫరా ప్రారంభం

( పయనించే సూర్యుడు నవంబర్ 6 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్నగర్ మండలం కడియాలకుంట తండ పరిధిలోని బూరుగడ్డ తండాలోని అంజనేయ స్వామి గుడి, శివాలయం వద్ద గ్రామ మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ తన సొంత ఖర్చులతో నిర్మించిన బోరు బావి నుండి మంచినీటి సరఫరాను పైప్లైన్ ద్వారా తండకు మంచినీటి అవసరాల కోసం పైప్లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో తండకు అవసరమయ్యే నీటిని సరఫరా చేయడం జరుగుతుందని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో షాద్ నగర్ చౌరస్తాలో నిరసన

( పయనించే సూర్యుడు నవంబర్ 6 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 8500 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ… విద్యార్థులకు గత ఆరు సంవత్సరాల నుండి స్కాలర్షిప్ పీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయలేకపోవడం సిగ్గుచేటు… గత నాలుగు రోజులుగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మరియు ఇంజనీరింగ్ కాలేజీలు స్వచ్ఛందంగా బంధు చేసుకొని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమా…?

ఇకనుండి రాజకీయ పతనం మొదలైంది ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ ( పయనించే సూర్యుడు నవంబర్ 6 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనకు దిగారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ మాట్లాడుతూ…ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారత రత్న డా. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్బంగా మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల గురించి తెలుసుకున్న ఎన్ఎండి ఫిరోజ్

పయనించే సూర్యుడు నంద్యాల జిల్లా జి. పెద్దన్న,(6 నవంబర్ 2025) నంద్యాల. ..భారత రత్న డా. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబర్ 11, 2025 న “మైనారిటీ సంక్షేమ దినోత్సవం”ను నంద్యాల జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా మైనారిటీల సంక్షేమాధికారి శ్రీమతి సబిహా పర్వీన్ నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారికి తెలిపారు.ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ డా. మౌలానా అబుల్ కలాం ఆజాద్

Scroll to Top