Sunday, August 24, 2025
Homeఆంధ్రప్రదేశ్NIT అగర్తల - త్రిపుర రాష్ట్రంలో ECE లో సీట్ సాధించిన ఆదివాసి విద్యా తేజం...

NIT అగర్తల – త్రిపుర రాష్ట్రంలో ECE లో సీట్ సాధించిన ఆదివాసి విద్యా తేజం తిమ్మా.సుమనశ్వీ

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 23

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లో మన ఆదివాసీ ఉద్యోగ సంఘ జేఏసీ నాయకులు తిమ్మా.సాయి,లలిత గార్ల కుమార్తె తిమ్మా.సుమనశ్వీ
చింతూరు గ్రామం, అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి NIT అగర్తల, త్రిపుర రాష్ట్రం లోECE లో సీట్ సాధించారు.ఆమె కృషి పట్టుదల తిమ్మా. సుమనశ్వీ NIT అగర్తల లో సీట్ సాధించడం పట్ల ఆదివాసి పెద్దల, ప్రజల ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాలు ఆదివాసి విద్యా తేజం తిమ్మా.సుమనశ్వీ విద్య లో బాగా రాణించి మరెన్నో శిఖరాలు అధిరోహించాలని,ఉన్నత స్థాయిలో ఆదివాసి ఉనికిని చాటాలని కోరుకుంటూ తిమ్మా.సుమనశ్వీ కి మరియు వారి తల్లిదండ్రులకు… శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments