PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు భీంగల్ మండల కేంద్రంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది

పయనించే సూర్యుడు 17 4 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండల కేంద్రంలో TGEJAC రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు భీంగల్ మండల కేంద్రం లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది TGEJAC ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఈరోజు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైనారు..నాలుగు ప్రధాన డిమాండ్లపై మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రధానమంత్రిపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా బిజెపి సీనియర్ నాయకులు యళ్ల దొరబాబు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం: దేశ గౌరవప్రదమైన ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని, బిజెపి సీనియర్ నాయకులు యళ్ల దొరబాబు ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉండవచ్చు, కానీ అవి హుందాతనాన్ని దాటకూడదు. అన్-పార్లమెంటరీ వ్యాఖ్యలు: అంతర్జాతీయ వేదికలపై మరియు బహిరంగ సభల్లో దేశ ప్రధానిని ఉద్దేశించి తక్కువ చేసి మాట్లాడటం దేశ ప్రతిష్టను దిగజార్చడమే అవుతుంది.• ఆధారాలు లేని ఆరోపణలు: ఎటువంటి ఆధారాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట పోలీసులు భారీ ఆపరేషన్ గంజాయి దహనం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 17 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట తడ శ్రీహరికోట పరిధిలో నమోదు అయిన 34 కేసులకు సంబంధించిన భారీ గంజాయి నిల్వలను పోలీసులు నేడు నశింపజేశారు. సుమారు 850 కిలోల గంజాయిని సురక్షితంగా సూళ్లూరుపేట నుండి తిరుపతి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ ప్రక్రియను కఠిన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించినట్లు సీఐ మురళి కృష్ణ తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియలు పూర్తిచేసిన తర్వాత అధికారుల సమక్షంలో గంజాయిని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుణమాఫీ చేయమని అడిగినందుకు కమ్మర్ పల్లి బి.ఆర్.ఎస్ నాయకులపై రైతులపై అక్రమ కేసులు

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్D. 17 .4 .20 26 ఇబ్బంది పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు బాల్కొండ నియోజకవర్గంలో 52,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 22,000 మంది రైతులకు రుణమాఫీ చేసి ఇంకా 30,000 మంది రైతులకు రుణమాఫీ చేయనందుకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కమ్మర్ పల్లి బి ఆర్ ఎస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రతి నీటి చుక్క విలువైనది ఆ నీరు వృధా అవుతుంది మహాప్రభో

పయనించే సూర్యుడు ఏప్రిల్ 17 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ పక్కన చందన షాపింగ్ మాల్ సమీపంలో మున్సిపల్ నీటి పైప్ డ్యామేజ్ కావడంతో భారీగా నీరు లీక్ అవుతోంది.రోజులుగా నీరు వృథా అవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.వేసవి కాలం ప్రారంభమవుతున్న ఈ సమయంలో ప్రతి చుక్క నీరు కీలకమని ప్రజలు చెబుతున్నారు.అయినా సరే ఇలాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయడం ప్రజలను అసహనానికి గురిచేస్తోంది.ప్రభుత్వం నీటి

Scroll to Top