PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

తెలంగాణ, వైరల్ న్యూస్

వైన్స్ వ్యాపారులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం – ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు

పయనించే సూర్యుడు న్యూస్ :‘‘నా రూటే సపరేటు.. నా లెక్క వేరే.. నా ఇలాఖాలో నేనే రాజు.. నేనే మంత్రి..’’ అంటున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే పనుల విషయంలో అధికారులకు తనదైన శైలిలో వార్నింగ్ ఇస్తున్న రాజగోపాల్ రెడ్డి.. తాజాగా వ్యాపారులకు షరతులు వర్తిస్తాయని అంటున్నారు. మునుగోడు నియోజక వర్గంలో నూతన వైన్ షాపులను దక్కించుకున్న లిక్కర్ వ్యాపారులకు నయా రూల్స్ పెట్టారట. నా మాటే శాసనమంటూ.. మద్యం వ్యాపారులకు ఆయన ఫత్వా […]

తెలంగాణ, వైరల్ న్యూస్

వరదలో బంగారు గాజులు లభించాయి – నూటికో కోటికో ఒకరి మాదిరి వ్యక్తి గమనార్హం

పయనించే సూర్యుడు న్యూస్ :వరంగల్ కార్పొరేషన్ పరిధిలో రఘు అనే పారిశుధ్య కార్మికుడు రాంపూర్ – మడికొండ మధ్య పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్నాడు.. వర్షాలు, వరదల వల్ల సంభవించిన బురద, వ్యర్ధాలను క్లీన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బంగారు గాజులు దొరికాయి. వాటి విలువ సుమారు ఆరు లక్షల వరకు ఉంటుంది. 6 లక్షల రూపాయల విలువ చేసే బంగారు గాజులు నడిరోడ్డుపై చెత్తలో దొరికితే ఎవరైనా ఏం చేస్తారు.. పండుగ చేసుకుంటారు.. కానీ వరంగల్ కు

వైరల్ న్యూస్

ట్రంప్‌కు పీస్ అవార్డు ఘర్షణ – డిసెంబర్ 5 న వేడుకలు ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ :DCలో జరిగిన ప్రపంచ కప్ డ్రాలో ట్రంప్ మిత్రుడు ఇన్ఫాంటినోకు మొదటి ఫిఫా శాంతి బహుమతిని అందించనున్నారు. కొత్త ఫిఫా శాంతి బహుమతిని బుధవారం ప్రకటించారు. ఇన్ఫాంటినో డిసెంబర్ 5న మొదటి అవార్డును అందజేయనున్నారు. వాషింగ్టన్‌లో వరల్డ్‌కప్‌ డ్రా కోసం వేడుక నిర్వహించనున్నారు. ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినో ఫిఫా శాంతి బహుమతిని ప్రతి సంవత్సరం “అచంచలమైన నిబద్ధత మరియు ప్రత్యేక చర్యల ద్వారా శాంతితో ప్రజలను ఏకం చేయడంలో సహాయపడే వ్యక్తులకు”

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ఏపీలో ఆర్టీసీ బస్సు కాలిపోయిన ఘటన కలకలం – కారణం కోసం విచారణ ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ :ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వరుస బస్సు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఏపీలో మరో ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కాగా.. చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం 19 మంది చెందగా.. 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ప్రమాదం చోటుచుసుకుంది.  వైశాఖపట్నం

వైరల్ న్యూస్

భారీ వర్షాలు, వరదలు – 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఫిలిప్పీన్స్!

పయనించే సూర్యుడు న్యూస్ :ఫిలిప్పీన్స్‌లో కాల్మేగీ తుఫాన్ విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్ బీభత్సానికి 114 మందికి పైగా బలయ్యారు. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలకు మరో 127 మంది గల్లంతయ్యారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపైకి వెళ్లి తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు. దీంతో దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ తుఫాన్  దాదాపు 20 లక్షల మందిపై ప్రభావం పడిందని, దీంతో 5.6 లక్షల మంది నిరాశ్రయులయ్యారని అధికారులు

Scroll to Top