PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నరసింహపురంలో ఘనంగా పచ్చ పండుగ నిర్వహించడం జరిగింది గ్రామ పూజారి,ముచ్చిక సింగయ్య, గ్రామ పటేల్, ముచ్చిక ప్రసాద్,బాలకృష్ణ

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం నరసింహపురం గ్రామంలో ఘనంగా పచ్చ పండుగ నిర్వహించడం జరిగింది. నరసింహపురం గ్రామంలో గ్రామ పూజారి మరియు గ్రామ పటేల్ మాకు ప్రత్యేకమైన పండుగలో పండుగ పచ్చ పండుగ అని తెలియపరిచారు, ఈ పండుగ ప్రాముఖ్యత ముందుగా ఆ గ్రామంలో గ్రామ దేవతలను శుభ్రం చేస్తారు పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత పూజాలు చేసి కొబ్బరికాయలు కొట్టి దేవతలకు నైయ్ వైద్యాలు సమర్పిస్తారు, అప్పుడు గ్రామ పూజారి తో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గోండ్వానా రాజ్యాన్ని పరిపాలించింది ఆదివాసి గోండ్ రాజులు:ఆదివాసీపార్టీ

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి సెప్టెంబర్ 15 గోండ్వానా ఆదివాసీ రాజ్యాన్ని పరిపాలించింది ఆదివాసి గోండ్ రాజులని,ఆదివాసీ గోండ్ రాజులు చరిత్ర ప్రపంచానికి తెలపక పోవడం బాధకరమని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు ఆవేదన వ్యక్తం చేశారు.భారత దేశ చరిత్రలో మౌర్యులు,గుప్తులు,పీష్వాలు,మరాఠాలు,కాకతీయులు,పల్లవులు,చాళుక్యులు,రాష్ట్రకూటులు,విష్ణుకుండినులు,మొఘలాయిలు,శాతావాహనులు మొదలగు రాజవంశాల చరిత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అదే స్థాయి ప్రాధాన్యత ఆదివాసీ గోండ్ రాజులకు కూడా ఉంది.మధ్య భారతదేశంలో గోండ్ ఆదివాసీ రాజుల పాలన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివాసీల సమస్యలకు రాజ్యాంగ పరిష్కారం కావాలి:ఆదివాసీపార్టీ

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి సెప్టెంబర్ 15 దేశంలో ఆదివాసీల సమస్యలకు రాజ్యాంగ పరిష్కారం కావాలని భారత రాష్ట్రపతి,ప్రధానమంత్రి,ఆంధ్రప్రదేశ్ గవర్నర్,ముఖ్యమంత్రులకు జిల్లా కలెక్టర్ ద్వారా వినతిపత్రాన్ని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కిల్లో ప్రసాద్ రావు అందించారు.దేశ వ్యాప్తంగా అబోరిజినల్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భారత రాష్ట్రపతి, ప్రధాని,గవర్నర్,ముఖ్యమంత్రులకు జిల్లా కలెక్టర్లు ద్వారా వినతిపత్రం దించారు.వినతిపత్రంలో వివరాల్లోకి వెళ్తే సుప్రీంకోర్టులో కైలాస్ వర్సెస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాపుల ముందు కొత్త బోర్డులు పెట్టాల్సిందే.. జీఎస్టీ తగ్గింపుపై కేంద్రం కీలక ఆదేశాలు

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ముడు వందల యాభై కి పైగా వస్తువులపై భారీగా తగ్గిన జీఎస్టీ ప్రతి దుకాణంలో కొత్త పన్ను రేట్ల బోర్డు తప్పనిసరి ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్న కొత్త ధరలు నాలుగు నుంచి రెండుకు తగ్గిన పన్ను శ్లాబులు నిబంధనలు పక్కాగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశం వినియోగదారులకు భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైల్వే స్టేషన్ రోడ్డు ను ఆక్రమించుకుంటూ వస్తున్న దుకాణాలు ప్రైవేట్ వాహనాలకి పార్కింగ్

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ రోడ్డు పర్యవేక్షణ కరువై అక్రమాలకు గురై రాకపోకలు ఇబ్బంది కలిగిస్తూ ఎక్కడ చూసినా వెహికల్ పార్కింగ్ పార్కింగ్ చేసి ఈ రోడ్డును జిల్లా పరిషత్ రోడ్డుగా ఉన్నందువలన ఏమో పరివేక్షణ కరువై మునిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఈ వార్డ్ కౌన్సిలర్ చనిపోయి మూడు సంవత్సరాల అయినా ఈ వార్డుకు ఎన్నికలు నిర్వహించలేదు వార్డ్ కౌన్సిలర్ లేని వీధి పరిస్థితి

Scroll to Top