చేగుంటలో యూరియా కోసం కిలో మీటర్ మేర లైన్ కట్టిన రైతులు
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 14 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశ బోయిన మహేష్ చేగుంట మండలంలో టోకెన్లు ఇచ్చిన వ్యవసాయ అధికారులు వచ్చేనెల కావలసిన యూరియా కూడా ఇప్పుడే కొని పెట్టుకుందాం అనే ఆలోచనతో కృత్రిమ కొరత ఏర్పడుతుంది. కావున నెలలో కావలసిన యూరియా కచ్చితంగా, ఈ నెలలో సరఫరా చేయడం జరుగుతుంది.కావున అనవసరంగా దొరకదేమో అనే భయంతో రైతులు ఇప్పుడే కొని పెట్టుకోవడం వలన, యూరియాకు కృత్రిమ కొరత ఏర్పడుతుంది. కావున […]




