PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

పోలీసు వేషం వెనక యమకంత్రి! సంచలనం రేపుతున్న మనిషి మాయాజాలం!

పయనించే సూర్యుడు న్యూస్ : ఈజీ మనీకి అలావాటు పడిన ఓ యువకుడు పోలీసు ఆఫీసర్ అవతారమెత్తాడు.ఖాకీ యూనిఫాం ధరించి సీఐగా మారిపోయాడు.ఇక తనదే రాజ్యం అన్నట్టు..ఓ ఫ్యామిలీ గొడవలోకి దూరాడు. కానీ కాసేపటికే అడ్డంగా బుక్కైయ్యాడు. వివరాల్లోకెళ్తే చంద్రగిరి మండలం భాకరా పేటలో నకిలీ సీఐను అరెస్ట్ చేసిన పోలీసులు అతని బండారాన్ని బయటపెట్టారు. అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం పెద్ద కాంపల్లికి చెందిన 33 ఏళ్ల శివయ్య అలియాస్ శివకుమార్‌ అనే వ్యక్తి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

*పయనించే సూర్యుడు డిసెంబర్ 2 (పొనకంటి ఉపేందర్ రావు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు వాకాటి శ్రీహరి, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు, రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలనిగోడపత్రిక విడుదల.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 2(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలంలో సెంటర్ఆఫ్ఇండియన్ ట్రేడ్ యూనియన్‌ (సి.ఐ.టి.యు.) ఆధ్వర్యంలో, విశాఖపట్నంలోడిసెంబర్ 31 నుండిజనవరి4వరకు జరిగే సి.ఐ.టి.యు.18వ అఖిలభారత మహాసభలను జయప్రదంచేయాలని అంగన్వాడీవర్కర్లు, ఆశా వర్కర్లుమరియు సి.ఐ.టి.యు. నాయకులుకలిసి పోస్టర్‌నువిడుదలచేశారు.ఈసందర్భంగా సి.ఐ.టి.యు. నాయకులు,జిల్లా ఉపాధ్యక్షులుఉమాగౌడ్ మాట్లాడుతూకేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు కార్మికులపైదాడిచేసే విధానాలు అవలంబిస్తున్నాయని, లేబర్ కోడ్స్‌నువెంటనేరద్దు చేయాలని,సమానపనికి సమానవేతనం ఇవ్వాలని,కనీసవేతనం నెలకుఇరవైఆరువేలు గా నిర్ణయించాల్సినఅవసరం ఉందనిపేర్కొన్నారు.అంగన్వాడీ,ఆశా వర్కర్లపైతీవ్రపని భారంపెట్టి,సరైన వేతనాలుఇవ్వకుండా ప్రభుత్వంకాలయాపన చేస్తోందనిఆయన తెలిపారు.కొత్త ప్రభుత్వాలువచ్చిన తరువాతఅంగన్వాడీ, ఆశా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

CITU రాష్ట్ర 5వ మహాసభల బహిరంగ సభను జయప్రదం చేయండి.

CITU జిల్లా కోశాధికారి జి. భాస్కర్ (పయనించే సూర్యుడు డిసెంబర్ 2 రాజేష్ దౌల్తాబాద్) CITU తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభల బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలకేంద్రంలో వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది.అనంతరం CITU జిల్లా కోశాధికారి జి.భాస్కర్ మాట్లాడుతూ కార్మిక,ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్న CITU తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు 2025 డిసెంబర్ 7-9 తేదీల్లో మెదక్ పట్టణంలో జరుగుతున్నాయని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పెచ్చులూడుతున్న ప్రాథమిక పాఠశాల

పయనించే సూర్యుడు డిసెంబర్2 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లెమండలం అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం పెద్దినేని కాలువ గ్రామంలోని చెరుకువాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల లో పూర్తిగా దెబ్బతినిపోయి పెచ్చులూడుతున్న ఈ పాఠశాలలో 20 మంది విద్యార్థులు చదువు తున్నారు ఒక ఉపాధ్యాయురాలుపనిచేస్తున్నారు ఈ మధ్యకాలంలో అనేక రకాల తుపానులు వెంటవెంటనే వస్తున్నవి దీనిని చూసి ఆ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వాన పడిందంటే పిల్లల్ని స్కూల్కు పంపించడం లేదు దానికి తోడు ఎంఈఓ గానీ అక్కడ

Scroll to Top