PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జమ్మికుంటలో జ్యూడిషల్ కోర్టుల కోసం న్యాయవాదుల కదలిక

జమ్మికుంటలో కోర్టుల కోసం బలమైన డిమాండ్ – హైకోర్టుకు మెమోరాండం సమర్పించిన న్యాయవాదులు పయనించే సూర్యుడు/ సెప్టెంబర్ 14/ దిడ్డి రాము/ జమ్మికుంట రూరల్) జమ్మికుంట పట్టణంలో కోర్టుల స్థాపన కోసం న్యాయవాదులు ఒక గొప్ప కదలిక ప్రారంభించారు. ప్రజలకు సమీపంలోనే న్యాయం అందించాలనే ఉద్దేశ్యంతో, హుజురాబాద్‌లో ఉన్న సెకండ్ అడిషనల్ కోర్టును జమ్మికుంటలో స్థాపించాలంటూ హైకోర్టు న్యాయమూర్తి, కరీంనగర్ జిల్లా పోర్ట్‌ఫోలియో ఇన్‌చార్జి జడ్జి ఎన్. తుకారం జి కి మెమోరాండం సమర్పించారు. హైదరాబాద్‌లోని హైకోర్టు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాలానగర్ తహసిల్దార్ ఎస్సై చేతుల మీదుగా ఫోటో ఎక్స్పో పోస్టర్ విడుదల

బాలానగర్ మండలం ఫోటో&వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మండల తాసిల్దార్ మరియు SI చేతుల మీదుగా ఫోటో ఎక్స్పో పోస్టర్ రిలీజ్…. బాలానగర్ మండలం జడ్చర్ల తాలూకా పయనించే సూర్యుడు సెప్టెంబర్ 12 బాలానగర్ మండలా రిపోర్టర్ ఆర్ కృష్ణ ఈరోజు బాలానగర్ మండలం కేంద్రంలో మండలఫోటో & వీడియో గ్రాఫర్ అసోసియేషన్ తరపున మండల తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మరియు SI లెనిన్ గౌడ్, అధికారుల చేత ఈ నెల 19,20,21లో హైదరాబాదులో జరుగుతున్నటువంటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోగంపేట రైతు సేవా కేంద్రంలో ఎరువుల పంపిణీ

సమృద్ధిగా ఎరువులు, పురుగుమందులు అందుబాటులో – కూటమి ప్రభుత్వం సంక్షేమ కృషి పయనించే సూర్యుడు న్యూస్. సెప్టెంబర్ 14. (గొలుగొండ మండల ప్రతినిధి ఎన్.చిరంజీవి) గొలుగొండ మండలం జోగంపేట రైతుసేవా కేంద్రం వద్ద రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సమృద్ధిగా ఎరువులు, ఫెర్టిలైజర్లు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, రైతు సేవా కేంద్రాల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సక్రితాండాలో సొంత గ్రామ ప్రజల నీటి దహార్తిని తీర్చిన యువ నాయకుడు

అప్పాజీపల్లి గ్రామ సమీపంలో గల సక్రితాండాలో గత వారం రోజులుగా ప్రజలు ఇబ్బందు పడుతున్న తీరును చూసి సొంత డబ్బులతో మోటార్ వేయించిన గ్రామ యువకుడు బాలానగర్ మండలం జడ్చర్ల తాలూకా సెప్టెంబర్ 12 పయనించే సూర్యుడు మండల రిపోర్టర్ ఆర్ కృష్ణ బాలానగర్ మండల పరిధిలోని అప్పాజీ పల్లి గ్రామ శివారులో గల సక్రితాండాలో త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ గ్రామ నివాసి అయిన వెంకటేష్ నాయక్ అనే యువకుడు తన తండా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎస్పీవీఎం డిగ్రీ కాలేజ్ వద్ద సీసీ రోడ్డుకు భూమి పూజ

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) రాష్ర్టబీసి సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాలతో పెనుగొండ నియోజకవర్గము అభివృద్ధి లో బాగంగా గోరంట్ల మండల కేంద్రంలో ఎస్పీవీఎం డిగ్రీ కాలేజ్ రోడ్డు నందు 5లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్ నిర్మాణం మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి కూటమి నాయకులతో కలిసి కు భూమి పూజ చేశారు ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి,మండల టీడీపీ నాయకులు

Scroll to Top