PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిఐటియు18వ అఖిల భారత మహాసభలు

పయనించే సూర్యుడు డిశంబర్ 1 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట సిఐటియు 18వ అఖిలభారత మహాసభలు విశాఖపట్నం లో డిసెంబరు 31వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సుళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సిఐటియు కార్యాలయంలో గోడ పత్రికలు మరియు స్టిక్కర్ల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుళ్ళూరుపేట సిఐటియు అధ్యక్షులు కామ్రేడ్ సి చంద్రశేఖర్ మాట్లాడుతూ సిఐటియు 18వఅఖిలభారత మహాసభలో కార్మికుల ప్రయోజనాల కాంక్షిస్తూ అనేక తీర్మానాలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేటలో భారతి బస్ డ్రైవర్ మృతి

పయనించే సూర్యుడు డిసెంబర్ 1 ( సూళ్లురుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర చెన్నై నుండి నెల్లూరు వైపు వెళ్తున్న భారతి  బస్ డ్రైవర్ శ్రావణ్ (45) సోమ వారం ఉదయం సూళ్లూరుపేటకు బస్సు చేరుకున్న కొద్ది సమయానికి అకస్మాత్తుగా స్టీరింగ్ పై పడిపోయాడు వెంటనే కండక్టర్ బస్సు సిబ్బంది అతని గుర్తించి సమీప ప్రైవేట్ ఆసుపత్రికి చేర్పించారు ఆస్పత్రి వైద్యులు ఆస్పత్రికి చేరకముందే మరణించినట్లు ధ్రువీకరించారు మృతికి సంబంధించిన పూర్తి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గాంధారి పాఠశాల ఉపాధ్యాయురాలు బొంపల్లి భవాని నేషనల్ టీచర్ ఇన్స్పిరేషన్ అవార్డు 2025

పయనించే సూర్యుడు గాంధారి 02/12/25గాంధారి మండలంలోని గాంధారి బాలికల పాఠశాల ఉపాధ్యాయురాలు బొంపల్లి భవాని శారద ఎడ్యుకేషనల్ సొసైటీ వారు అందించే నేషనల్ టీచర్ ఇన్స్పిరేషన్ అవార్డు 2025 అవార్డు వరించింది. బోదనలో వినూత్నమైన పద్దతులను అవలంబించడం,సులభమైన భోధనాభ్యసన సామాగ్రి తయారి మరియు యోగ భరతనాట్యం బోధన తదితర అంశాల్లో భవాని ప్రత్యేక శైలి..ఈ అవార్డును ముఖ్య అతిథులు మాజీ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ MLC శ్రీ దాసోజు శ్రవణ్ చేతులమీదుగా ఈరోజు

తెలంగాణ

“భవిష్యత్తు కోసం మంచి అడుగులు! అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రుణాలపై సీఎం తో చర్చ”

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల‌కు త‌క్కువ వ‌డ్డీ రేటుతో రుణాలు ఇవ్వాల‌ని సీఎం  రేవంత్ రెడ్డి హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్  ఛైర్మ‌న్ సంజ‌య్ కుల‌శ్రేష్ఠ‌ని కోరారు. హైద‌రాబాద్‌కు వచ్చిన కలశ్రేష్ఠ.. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్య‌మంత్రితో భేటీ అయ్యారు. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ, హైద‌రాబాద్‌ మెట్రో విస్త‌ర‌ణ‌, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణాల‌కు త‌క్కువ వ‌డ్డీ రేటుతో రుణాలు ఇవ్వాల‌ని సీఎం కోరారు.  భార‌త్

ఆంధ్రప్రదేశ్

“కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో విమాన సర్వీసులపై ఎంపీల చర్చ: కీలక నిర్ణయాలపై దృష్టి”

పయనించే సూర్యుడు న్యూస్ :కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో టీడీపీ ఎంపీలు ఇవాళ సోమవారం భేటీ అయ్యారు. విజయవాడ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబైకి నడుస్తున్న సర్వీసులను అంతర్జాతీయ విమానాల కనెక్టివిటీకి అనుసంధానం చేయాలని టీడీపీ ఎంపీలు మంత్రి రామ్మోహన్‌కు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా విజయవాడ – హైదరాబాద్ విమాన సర్వీసులు, ప్రయాణీకుల అవస్థలపై కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఎంపీలు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్ విమాన సర్వీసుల ధరలు రూ.18

Scroll to Top