PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
సినిమా-వార్తలు

సమంత రెండో వివాహంపై ఊహాగానాలు: రాజ్ మాజీ భార్య చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం

పయనించే సూర్యుడు న్యూస్ :టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత పెళ్లికి సిద్ధమయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకోనున్నారని, డిసెంబరు 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో వీరి పెళ్లి జరగనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో, రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి పెట్టిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.శ్యామాలి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘తెగించిన వ్యక్తులు […]

క్రైమ్-న్యూస్

తల్లిదండ్రులకు చెప్పినా విశ్వసించకపోయారు… చివరికి మోసం తట్టుకోలేక నిర్ధారణాత్మక నిర్ణయం!

పయనించే సూర్యుడు న్యూస్ :తన కూతురు వేరే కులం వాడిని ప్రేమించిందని.. ఆ యువకుడిని అమ్మాయి తండ్రి అత్యంత దారుణంగా హత్యచేశాడు. ప్రాణాలతో లేకపోయినా అతనే తన భర్త అంటూ.. మృతదేహాన్ని వివాహం చేసుకుంది.. ఆ యువతి. జీవితాంతం ప్రియుడి ఇంట్లోనే ఉంటాలని నిర్ణయించుకుంది. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగింది.నాందేడ్‌ నగరంలోని జునాగంజ్‌ ప్రాంతానికి చెందిన సక్షం టేట్‌ అనే యువకుడు, ఆంచల్‌ అనే యువతిని ప్రేమించాడు. ఈ ప్రేమ వ్యవహారం ఆంచల్‌ కుటుంబానికి

జాతీయ-వార్తలు

సిగరెట్ లేకుండానే లంగ్ క్యాన్సర్! వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి

పయనించే సూర్యుడు న్యూస్ :దేశ రాజధాని ఢిల్లీకి ఊపిరి ఆడడం లేదు.. వాయు కాలుష్యం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.. ఢిల్లీలో గాలి నాణ్యత వెరీ పూర్‌ కేటగిరిలోనే రికార్డ్‌ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్‌ మొత్తం గాలి కాలుష్యం డేంజర్‌ బెల్స్‌ మోగించగా.. ఇప్పుడు మరో వారం రోజులపాటు ఇవే పరిస్థితులు కంటిన్యూ అయ్యే చాన్స్‌ ఉందని వెదర్‌ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. అయితే.. ఇప్పటికే వాయుకాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీ ప్రజలను పెరుగుతున్న కేన్సర్‌ కేసులు

తెలంగాణ

రాజకీయాల్లో మహిళా ధైర్యం: 73 లక్షలు పెట్టిన తర్వాత చేసిన పని ప్రజల్లో చర్చనీయాంశం

పయనించే సూర్యుడు న్యూస్ :తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలుకావడంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? తమ గ్రామంలో పోటీ ఎలా ఉంది..? తమ సర్పంచ్ ఎవరు అవుతారు? అనేది మాట్లాడుకుంటున్నారు. కొంతమంది సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. కొంతమంది ప్రధాన పార్టీల మద్దతుతో సర్పంచ్ టికెట్ పొందేందుకు తీవ్రంగా పోటీ

ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాలను చేరువవుతున్న దిత్వ: వాతావరణ శాఖ హెచ్చరిక జారీ

పయనించే సూర్యుడు న్యూస్ :శ్రీలంకను తుడిచేసి, తమిళనాడును ముంచేసిన దిత్వా తుఫాన్‌ ఇప్పుడు ఏపీ దిశగా దూసుకొస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వర్ష ప్రభావిత జిల్లాల్లోని స్కూల్‌లు, పాఠశాలలకు సెలువు కూడా ప్రకటించారు అధికారులు. ఇక దిత్వా ఎఫెక్ట్ ఏపీ పైనే కాకుండా తెలంగాణ పై కూడా కొనసాగుతుంది. ఈ ప్రభావంతలో తెలంగాణలోనూ పలు జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.అటు శ్రీలంకను

Scroll to Top