PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శిధిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్…

కలుషితమవుతున్న త్రాగునీరు… పట్టించుకోని అధికారులు… రుద్రూర్ లో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంకు… రుద్రూర్, సెప్టెంబర్ 3 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలోని 9 వ వార్డులో గల శ్రీ రామలింగ చౌడేశ్వరి ఆలయం ప్రక్కన ఉన్న వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలావస్థకు చేరి, పెచ్చులు ఊడిపోయి, ఇనుప చువ్వలు బయటకు దర్శనమిస్తున్నాయి. ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు కూలుతుందోనని కాలనీవాసులు తీవ్ర భయందోలనకు గురవుతున్నారు. ఈ శిథిలావస్థకు చేరిన వాటర్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మైనార్టీ గురుకులాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి…

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు?.. (A.I.S.B) జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్… రుద్రూర్, సెప్టెంబర్ 3 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి ) : మైనార్టీ గురుకులాల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులకు వారి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని (A.I.S.B) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ధర్మ రక్షక సేన. రామ్ దాల్ గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం

పయనించే సూర్యుడు గాంధారి 04/09/25 గాంధారి మండల కేంద్రంలోని ధర్మ రక్షక సేన, రామ్ దాల్ మరియు వివిధ గణేష్ మండపాల వద్ద బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ధర్మ రక్షక సేన గణేష్ మండపం వద్ద జర్నలిస్ట్ శ్రీనివాస్ విజయలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు రామ్ దళ్ గణేష్ మండపం వద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు తూర్పు రాజు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పోడు భూమి పట్టాలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని రాస్తారోకో ధర్నా

పయనించే సూర్యుడు గాంధారి 04/09/25 గాంధారి మండల కేంద్రంలో పోడు భూమి పట్టాలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని రాస్తారోకో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు మోతిరాం నాయక్ కార్యదర్శి ప్రకాష్ నాయక్ అఖిలపక్షం నాయకులు శంకర్ నాయక్ రవీందర్ నాయక్ బి శంకర్ నాయక్ దేవి నాయక్ వసంత్ నాయక్ అమర్ సింగ్ నాయక్ గణేష్ నాయక్ సంతోష్ నాయక్ రమేష్ నాయక్ లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కమ్మర్ పల్లి మండలములో కొత్తగా వచ్చిన రేషన్ కార్డుదారులకు బియ్యము పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

పయనం చే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కమ్మర్ పల్లి మండలంలో ఈ రోజు బుధవారం రోజున హాసకోతుర్ గ్రామంలో కొత్తగా వచ్చిన రేషన్ కార్డు దారులకు బియ్యం పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు గత బి ఆర్ ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా పేద ప్రజలకు అన్యాయం చేశారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేద ప్రజల అభ్యున్నతి దేయంగ రేవంత్

Scroll to Top