PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

సర్పంచ్ ఎన్నికలపై ఘాటైన స్పష్టం—హైకోర్టు వ్యాఖ్యలతో రాజకీయాల్లో చర్చలు వేడి!

పయనించే సూర్యుడు న్యూస్ :సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అత్యంత వెనుకబడిన కులాల ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 46పై స్టే ఇవ్వాలని కోరారు. అయితే, ఎన్నికల ప్రక్రియ మొదలైనందున.. స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది.గ్రామ పంచాయతీ […]

ఆంధ్రప్రదేశ్

శ్రీవారి దర్శనానికి భారీ క్యూ—నిమిషానికి ప్రవేశం ఎంతమంది?

పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడానికి డాక్టర్లకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. పుట్టపర్తి సత్యసాయి ఆస్పత్రుల తరహాలో ‘శ్రీవారి సేవకులు’గా వైద్య నిపుణులను ఆహ్వానించాలని సూచించారు. టీటీడీ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా, అన్నదానం, విద్య, వైద్య రంగాల్లో చిరునామాగా మారాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.తిరుమలలో సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీకి

సినిమా-వార్తలు

ధనుష్ కొత్త చిత్రాన్ని వదిలేసిన నిర్మాత – ఇండస్ట్రీలో షాక్!

పయనించే సూర్యుడు న్యూస్ :కోలీవుడ్‌లో ధనుష్ ఉన్నంత బిజీగా మరేతర హీరో ఉండి ఉండడు. ధనుష్ ప్రస్తుతం హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, లిరిసిస్ట్‌గా, సింగర్‌గా ఇలా అన్ని క్రాఫ్ట్‌‌ల్లో తన సత్తాను చాటుకుంటున్నాడు. దర్శకుడిగా భిన్న చిత్రాలు చేస్తున్నాడు. నిర్మాతగా అభిరుచిని చాటుకుంటున్నాడు. హీరోగానూ విలువలతో కూడిన చిత్రాల్ని, సందేశాన్నిచ్చే కథల్ని ఆడియెన్స్‌కి అందిస్తున్నాడు. ప్రస్తుతం ధనుష్ ‘అమరన్’ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామితో మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అమరన్‌’ రిలీజ్ కంటే ముందే ధనుష్

జాతీయ-వార్తలు

లొంగుబాటుకు సిద్ధమంటూ మావోయిస్టుల సంచలన ప్రకటన

పయనించే సూర్యుడు న్యూస్ : ఇటీవల మావోయిస్టులకు వరస షాక్‌లు తగులుతున్నాయి. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కారణంగా ఇప్పటికే చాలామంది మావోయిస్టులు తమ ప్రాణాలు కోల్పోయారు. రాబోయే ఏడాది మార్చిలోకా మావోయిస్టులు లేకుండా చేయాలని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. అయితే తాజాగా మావోయిస్టులు మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. తాము ఆయుధాలు వదిలేసేందుకు కొద్దిగా సమయం కావాలని, జనవరి 1న సాయుధ

తెలంగాణ

కవితను అరెస్ట్ చేసిన అధికారులు – జాగృతి నేతల ఆందోళన!

పయనించే సూర్యుడు న్యూస్ :తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్టయ్యారు. కామారెడ్డిలో కవిత ఆధ్వర్యంలో రైలురోకో నిర్వహించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రైలు పట్టాలపై బైఠాయించిన నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు పలువురు జాగృతి నేతలను పోలీసులు అరెస్టు చేశారు.రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ జాగృతి

Scroll to Top