PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతి చేసుకోవాలి డి.ఎస్.పి

పయనించే సూర్యుడు ఆగస్టు 27( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆత్మకూరు డిఎస్పీ .వేణుగోపాల్ తెలిపారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఆత్మకూరు ఇంచార్జ్ సిఐ వేమారెడ్డి ఆత్మకూరు ఎస్సై జిలానీలతో కలిసి విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ముందుగా ఆత్మకూరు డివిజన్ ప్రాంత ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతి కోసం ప్రభుత్వం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

పయనించే సూర్యుడు ఆగస్టు 26 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం :వివిధ సమస్యలతో ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వైద్యులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచ మండలం శేఖరం బంజర గ్రామంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా కలెక్టర్ ఆరోగ్య కేంద్రంలోని అన్ని విభాగాలను పర్యవేక్షించి, రోగుల రికార్డులు, రిజిస్టర్లు, ఔషధ నిల్వలు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పరిగి రోడ్డుకు ప్రగతి కాంతులు..

విస్తరణ, ఫ్లడ్ లైట్ల ఏర్పాటుకు రూ.5.50 కోట్లు.. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రకటన ( పయనించే సూర్యుడు ఆగస్టు 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ పట్టణంలోని పరిగి రోడ్డును అభివృద్ధి చేసేందుకు రూ.5.50 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రకటించారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణ కూడలి నుంచి కిషన్ నగర్ రోడ్డు వరకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేజర్ల లో రైస్ స్మార్ట్ కార్డులు పంపిణీ

పయనించే సూర్యుడు ఆగస్టు 27 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం లో ఎన్డీఏ ప్రభుత్వ సుపరిపాలనలో భాగంగా రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి . ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు. సూచనలతో జిల్లా టీడీపీ పార్లమెంటరీ సెక్రటరీ రావి పెంచలరెడ్డి , మండల టీడీపీ సీనియర్ నాయకులు రావి లక్ష్మీనరసారెడ్డి .

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మట్టి గణపతిని పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం..

పయనించే సూర్యుడు ఆగస్టు 26 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి స్థానిక విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు “మట్టి గణపతిని పూజిద్దాం -పర్యావరణాన్ని కాపాడుదాం” అని నినాదంతో విజన్ హై స్కూల్ నందు నిర్వహించిన మట్టి వినాయకుల తయారీ కార్యక్రమం నందు చాలామంది విద్యార్థులు పాల్గొని మట్టి గణపతిని తయారు చేయడం జరిగింది. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతతో మెలగాలని విద్యార్థులు ఈ పోటీలలో మట్టి గణపతి తయారు చేసి

Scroll to Top