రైతన్న! మీకోసంకార్యక్రమం.
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 27(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండలకేంద్రమైన యాడికి లోని సంత మార్కెట్ వీధిలోఉన్నరైతుభరోసా కేంద్రంలోవ్యవసాయ సిబ్బందితోకలిసిరైతన్న మీకోసంకార్యక్రమం ప్రారంభించి,అనంతరం రైతులఇంటివద్దకెళ్లి రైతులతోమండలకన్వీనర్ దడియాలఆదినారాయణ మాట్లాడుతూఅన్నదాత సుఖీభవకార్యక్రమంలో గౌరవముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న ఐదు సంవత్సరాలలోరైతును రాజుగాచేసేఐదు విధివిధానాలతో కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు.నీటి భద్రత: రాష్ట్రంలో ప్రతిఎకరాకుసాగునీరు అందించేదిశగా అసంపూర్తిగాఉన్న ప్రాజెక్టులుపూర్తి చేస్తున్నామనితెలిపారు.డిమాండుఆధారిత పంటలు:సమాజంలో నేడు మారుతున్నఆహారపు అలవాట్లకుఅనుగుణంగా అన్నదాతలుసాగు పద్ధతులుమార్చుకోవాలని పంటలమార్పిడి పాటించాలనిరైతులకు తెలిపారు.ఫుడ్ ప్రాసెసింగ్: రైతు పంటలకువిలువ […]




