PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

తెలంగాణలో కొత్త నేషనల్ హైవేలు ప్రారంభం—కలెక్టర్ల చేతిలో కీలక బాధ్యత

పయనించే సూర్యుడు న్యూస్ :తెలంగాణలో కొత్తగా నిర్మించబోయే నేషనల్ హైవేలకు భూసేకరణ పెద్ద తలనొప్పిగా మారింది. టెండర్లు పూర్తయినా.. కొన్ని చోట్ల భూములు దక్కక పనులు ఆగిపోతున్నాయి. సీఎం ఆదేశించినా, కలెక్టర్లు వేగంగా స్పందించడం లేదని తెలుస్తోంది. పరిహారం, మార్గం మార్పు, విద్యుత్ లైన్లు, అటవీ అనుమతులు వంటి సమస్యలతో ప్రాజెక్టులు ఆలస్యమై, ఖర్చు పెరిగిపోతోంది.తెలంగాణలో కొత్తగా నిర్మించనున్న, నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూసేకరణ పెద్ద అడ్డంకిగా మారింది. ఇప్పటికే టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమైనప్పటికీ.. కొన్ని […]

ఆంధ్రప్రదేశ్

ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు—“అదే జరిగితే పదవికి రాజీనామా చేస్తా!”

పయనించే సూర్యుడు న్యూస్ :అన్నమయ్య జిల్లాకు రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించే విషయంలో దుష్ప్రచారాన్ని నమ్మవద్దని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంత్రి పదవిని నిలబెట్టుకోవడానికి జిల్లా కేంద్రాన్ని తరలించడానికి తాను ఒప్పుకున్నాననేది అవాస్తవమని, అలాంటిది జరిగితే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ తనపై దుష్ప్రచారం చేస్తోంది అన్నారు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిగానే కొనసాగుతుందని, కార్యాలయాల ఏర్పాటుకు స్థలాల కొరత ఉందని తెలిపారు.అదే జరిగితే తాను పదవికి రాజీనామా చేస్తానంటున్నారు రవాణాశాఖ

సినిమా-వార్తలు

బాలయ్య డ్యూయల్ రోల్ ఫస్ట్ లుక్ విడుదల

పయనించే సూర్యుడు న్యూస్ :నంద‌మూరి బాల‌కృష్ణ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ పుల్ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ 2 మూవీలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుద‌ల కాక‌ముందే బాల‌య్య మ‌రో చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ‘#NBK111’గా ఇది ప్రచారంలో ఉంది. నేడు (న‌వంబ‌ర్ 26న‌) పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ ప్రాజెక్టు ప్రారంభ‌మైన‌ట్లు చిత్ర బృందం

క్రైమ్-న్యూస్

నూతన శిశువుకు జరిగిన హాని కేసు విచారణలో వేగం—తల్లి పాత్రపై ప్రశ్నలు

పయనించే సూర్యుడు న్యూస్ :మగ పిల్లలపై విపరీతమైన ఆశ, ఆడపిల్లలపై వివక్ష మరో దారుణానికి కారణమైంది. కొడుకు లేడనే మనస్తాపంతో ఓ తల్లి కిరాతకానికి పాల్పడింది. మూడు రోజుల వయసున్న శిశువును చంపి అమ్మతనానికే మాయనిమచ్చ తెచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లా రామ్‌దుర్గ్ తాలూకాలోని హిరేములంగి గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.నిందితురాలు అశ్విని హల్కట్టికి ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆమె మగబిడ్డ కోసం ఆశగా ఎదురుచూసింది. నవంబర్ 23న ఆమెకు

జాతీయ-వార్తలు

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అద్భుత వేడుకలు—ప్రముఖుల హాజరుతో ప్రత్యేక ఆకర్షణ

పయనించే సూర్యుడు న్యూస్ :76వ రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. సంవిధాన్‌ సదన్‌‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ పాల్గొని, రాజ్యాంగ నిర్మాతలకు ఘన నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను స్మరించుకుంటూ, పౌరులందరూ రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను, హక్కులు, విధులను అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకతను రాష్ట్రపతి నొక్కి చెప్పారు. భారత ప్రజాస్వామ్య మూలస్తంభమైన రాజ్యాంగ స్ఫూర్తిని, దాని మౌలిక

Scroll to Top